వారి పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది

వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

Update: 2023-05-24 07:02 GMT

వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ మహానాడు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అడుగులు వేసేలా చేస్తామన్నారు.

Tags:    

Similar News