అమరావతిలోని ఆర్5 జోన్ కేసు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. అమరావతి రాజధాని కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనమే.. ఆర్5 జోన్ కేసును విచారించనుంది. పిటిషన్పై విచారణ మధ్నాహ్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆర్5జోన్పై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.