అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని దాడి

Update: 2023-08-14 06:16 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నందల పాడులో సురేంద్ర అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అదే కాలనీకి చెందిన యువకులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News