ఏపీ ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష
విన్నపాలను స్వీకరించకపోతే నిరాహార దీక్షే శరణ్యం అంటోన్న ఏపీజేఏసీ;
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. నిన్న సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.