ఏపీ ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష

విన్నపాలను స్వీకరించకపోతే నిరాహార దీక్షే శరణ్యం అంటోన్న ఏపీజేఏసీ;

Update: 2023-05-30 09:05 GMT

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. నిన్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. 

Tags:    

Similar News