"వైసీపీ అండతో పట్టపగలే కబేళాలకు గోవులు"

Update: 2023-08-10 10:33 GMT

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి సమీపంలో మూడు లారీల్లో కబేలాలకు తరలిస్తున్న ఆవులను ఏపీ హిందూ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో పట్టపగలే విచ్చలవిడిగా కబేళాలకు తరలిస్తున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 

Tags:    

Similar News