జమ్మూలో ఘోర ప్రమాదం

వంతెనపై నుంచి పడిన బస్సు, 10మంది మృతి;

Update: 2023-05-30 10:14 GMT

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కోట్లీ వద్ద బ్రిడ్జిపై నుంచి బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Tags:    

Similar News