"దోపిడీ కోసమే కొత్త కాలువలు"

Update: 2023-08-04 09:57 GMT

దోపిడీ కోసమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న కాలువను నిర్వీర్యం చేసి కొత్త కాల్వ తవ్వకాలని డ్రామాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గంలో నాయిని చెరువు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.   నిర్వాసిత రైతులతోనూ మాట్లాడారు. పులివెందుల చక్రాయపేట నుంచి తంబళ్ళ పల్లికి నీటి తరలింపు పేరుతో పెద్దిరెడ్డికి 5036కోట్ల అనుమతులు మంజూరు చేశారన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ దోపిడీకి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News