రేపటి నుంచి..చేపప్రసాదం
రేపటి నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదంపంపిణీ చేయనున్నారు.;
రేపటి నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 9,10 తేదీల్లో చేపప్రసాదంపంపిణీ చేయనున్నారు.చేపప్రసాదం కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంపిణీకి సంబంధించిన కౌంటర్లు, షెడ్ల ఏర్పాటు పూర్తయ్యింది.తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.