బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదు
TSPSC పేపర్ లీకేజ్ విషయంలో ఫిర్యాదు చేసిన నరేందర్ యాదవ్ అనే వ్యక్తి.సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, పార్టీ ని దూషిస్తూ మాట్లాడారని ఫిర్యాదు.
షర్మిలపై సెక్షన్505(2),504 కేసు నమోదు చేసిన పోలీసులు