ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవని.. బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవని.. బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.