రాజంపేటలో రైతుల ధర్నా

ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Update: 2023-05-30 09:20 GMT

అన్నమయ్య జిల్లా రాజంపూట ఆర్డీఓ కార్యాలయం ఎదుట దళిత రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. 2005లో తమకు కేటాయించిన భూములను పంపిణీ చేయాలని దళితులు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News