హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. హుస్సేనియాలం పరిధిలోని ఎయిర్ కూలర్, ఆటో మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు స్థానికులు.