AIIMS FIRE: దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని రెండన అంతస్తులో అగ్నిప్రమాదం... రోగులను బయటకు పంపిన సిబ్బంది

Update: 2023-08-07 08:45 GMT

దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని రెండన అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎండోస్కోపీ గది నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ గది ఎమర్జన్సీ వార్డుపైన ఉంది. మంటలు చెలరేగిన గది నుంచి రోగులను వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయటానికి ఆరు అగ్ని మాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.

Tags:    

Similar News