నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌.. నాలుగేళ్ల చిన్నారి మృతి

Update: 2023-08-15 09:33 GMT

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో విషాదం చోటు చేసుకుంది. తోటల్లో అడవి పందులు వేటాడేందుకు లోడ్‌ చేసి ఉన్న నాటు తుపాకీ మిస్‌ ఫైర్ అయింది. దీంతో నాలుగేళ్ల ధన్యశ్రీ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. 

Tags:    

Similar News