ఖమ్మంలో బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

Update: 2023-08-08 11:19 GMT

గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీసీ బంధు పథకంలో భాగంగా ఖమ్మంలో 290మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసిన పువ్వాడ... గతంలో ఏ స్కీమ్ పెట్టినా కంటితుడుపుగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని పారదర్శకంగా అమలు అవుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News