ఆ రైలులో తమిళులు ఎవరూ లేరు

ఉదయనిధి స్టాలిన్ ప్రకటన ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదని స్పష్టం

Update: 2023-06-05 06:39 GMT

ఒడిశా రైలు ప్రమాదంలో తమిళులు ఎవరూ చనిపోలేదన్నారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదన్నారు. అన్ని ఆసుపత్రులను పరిశీలించామన్నారు.

Tags:    

Similar News