ఏపీ సర్కార్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. బైజూస్కు స్కూళ్ల కాంట్రాక్ట్ ఇవ్వడంపై మండిపడ్డారు. మోగా డీఎస్సీ లేదు టీచర్ రిక్రూట్మెంట్ లేదు..కానీ నష్టాల్లో ఉన్న కంపెనీకి కోట్ల కాంట్రాక్టులా..? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం సాండర్ట్ ప్రోటోకాల్ పాటించదా అన్న పవన్ ట్యాబ్స్ మంచివే.. కానీ ముందు టాయిలెట్స్ కట్టండి అంటూ విమర్శించారు. యాప్స్ చాయిస్ మాత్రమే కానీ టీచర్లు తప్పనిసరి అంటూ ట్వీట్ చేశారు.