84వ రోజుకు చేరుకున్న భట్టి పీపుల్స్ మార్చ్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది.

Update: 2023-06-08 06:45 GMT

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. ఇవాళ నక్కలగండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. బీఆర్ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.

Tags:    

Similar News