భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణం చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.
భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణం చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.