తిరుపతి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు రహదారుల విస్తరణను నిరసిస్తూ వీసీ చాంబర్ను ముట్టడించారు విద్యార్థులు. వీసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీసీ వైసీపీ నేతలా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం కలుషితం చేస్తూ,.. ప్రశాంతతను దెబ్బతీసే రహదారులు తమకొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్ప ష్టత ఇచ్చే వరకు కదలబోమన్నారు.