తమ్మినేని వ్యాఖ్యలపై మండిపడుతున్న తేదేపా

శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమాలు

Update: 2023-05-30 12:20 GMT

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలకు నిరసిస్తూ శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ్మినేని సీతారాం దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

Tags:    

Similar News