ఆడబిడ్డలకు రక్షణ కరువైంది -బొండా ఉమా

Update: 2023-07-31 10:01 GMT

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డారు టీడీపీ నేత బొండా ఉమా. సీఎం జగన్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వేలిముద్రల సేకరణతో బ్యాంకుల అకౌంట్లలో డబ్బులకు గ్యారెంటీ లేదని ఆరోపించారు. వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతిల్లో పెట్టడంపై జగన్ సమాధానం చెప్పాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.

Tags:    

Similar News