వైట్‌హౌస్‌ విందులో మోదీతో పాటు పలు కంపెనీల అధినేతలు

Update: 2023-06-23 05:15 GMT

వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన విందుకు భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పలు బహుళజాతి కంపెనీల అధినేతలు కూడా ఈ విందుకు వచ్చారు. వీరిలో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ళ, యాపిట్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఉన్నారు.

Tags:    

Similar News