శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు
శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు;
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
టోకెన్ లేని శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.56 కోట్లు