వాహనదారులకు యోగీ ప్రభుత్వం శుభవార్త
ఉత్తరప్రదేశ్లో వాహనదారులకు యోగి ప్రభుత్వం గొప్ప శుభవార్త తెలిపింది;
ఉత్తరప్రదేశ్లో వాహనదారులకు యోగి ప్రభుత్వం గొప్ప శుభవార్త తెలిపింది. గత ఐదేళ్లగా ఉన్న పెండింగ్ చలానలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలం నుంచి చలానాలను కట్టకుండా ఉన్న లక్షల మంది వాహన దారులకు ఈ నిర్ణయంతో ఉపశమనం పొందినట్లైంది. జనవరి, 1, 2017 సంవత్సరం నుంచి 30,01,2021 వరకు ఉన్న చలానాలను రద్దు చేసింది. కోర్టులో ఉన్న కేసుల వారికి కూడా ఈ ఆఫర్ లభిస్తుంది.