TSPSC:37మందిపై అభియోగం

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 37మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు.

Update: 2023-06-08 06:00 GMT

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 37మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. న్యాయసలహా తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 15 మంది నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags:    

Similar News