TS: తెలంగాణలో 77 వేల రేషన్‌కార్డులు రద్దు..!

అనర్హుల రేషన్ కార్డుల రద్దు దిశగా ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ప్రభుత్వ చర్యలు.. 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు;

Update: 2025-06-24 03:00 GMT

తె­లం­గాణ రా­ష్ట్ర ప్ర­భు­త్వం పె­ద్ద ఎత్తున రే­ష­న్ కా­ర్డుల పరి­శీ­లన చే­ప­ట్టి, దా­దా­పు 77 వేల మం­ది­ని రే­ష­న్ పొం­దేం­దు­కు అన­ర్హు­లు­గా గు­ర్తిం­చిం­ది. వీ­రం­ద­రి కా­ర్డు­ల­ను రద్దు చే­య­డా­ని­కి సి­ద్ధ­మ­వు­తోం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వ సూ­చ­న­ల­తో రా­ష్ట్ర పౌర సర­ఫ­రాల శాఖ గత కొ­న్ని నె­ల­లు­గా అను­మా­నా­స్పద రే­ష­న్ కా­ర్డు­ల­పై సమ­గ్రం­గా పరి­శీ­లన చే­స్తోం­ది. దీం­తో సు­మా­రు 76,842 మంది పే­ర్లు రే­ష­న్ కా­ర్డుల నుం­చి తొ­ల­గిం­చ­బో­తు­న్న­ట్టు అధి­కార వర్గా­లు స్ప­ష్టం చే­శా­యి. దీ­ని­కి ప్ర­ధాన కా­ర­ణం.. కేం­ద్ర ప్ర­భు­త్వం రా­ష్ట్రా­ని­కి పం­పిన ఒక జా­బి­తా. ఇం­దు­లో 96,240 అను­మా­నా­స్పద రే­ష­న్ కా­ర్డు­లు ఉన్నా­య­ని పే­ర్కొం­ది. వీ­టి­లో 1,62,773 మంది లబ్ధి­దా­రుల పే­ర్లు ఉన్నా­యి. ఈ జా­బి­తా ఆధా­రం­గా రా­ష్ట్ర పౌర సర­ఫ­రాల శాఖ కలె­క్ట­ర్లు, రె­వె­న్యూ­యం­త్రాం­గం­తో కలి­సి మండల స్థా­యి­లో ప్ర­త్య­క్షం­గా వి­చా­రణ చే­ప­ట్టిం­ది. స్థా­నిక సర్వేల ద్వా­రా డోర్ టూ డోర్ వె­రి­ఫి­కే­ష­న్ ని­ర్వ­హిం­చి, రే­ష­న్ పొం­దేం­దు­కు అన­ర్హు­లైన వారి వి­వ­రా­ల­ను గు­ర్తిం­చిం­ది.

అనర్హుల జాబితా సిద్ధం.?

వి­చా­ర­ణ­లో చాలా మంది ఇతర ప్రాం­తా­ల­కు వలస వె­ళ్లి­న­వా­రు, మర­ణిం­చిన వారు, ఇద్ద­రు వ్య­క్తుల పే­ర్ల­తో రెం­డు రే­ష­న్ కా­ర్డు­లు కలి­గి­న­వా­రు, అలా­గే ఇతర ప్ర­భు­త్వ పథ­కాల నుం­చి మేలు పొం­దే రకా­లు­గా ఉండి, రే­ష­న్ అర్హత కో­ల్పో­యి­న­వా­రు ఉన్నా­రు. వీరి పే­ర్లు తొ­ల­గిం­చి, వా­టి­కి కే­టా­యిం­చిన రే­ష­న్ ని­లి­పి­వే­య­ను­న్న­ట్టు ప్ర­భు­త్వం తె­లి­పిం­ది. అన­ర్హుల జా­బి­తా­లో హై­ద­రా­బా­ద్, రం­గా­రె­డ్డి, మే­డ్చ­ల్, నల్గొండ జి­ల్లా­ల­కు చెం­ది­న­వా­రు ఎక్కు­వ­ ఉన్నా­రు. ము­ఖ్యం­గా నగర ప్రాం­తా­ల్లో చి­రు­నా­మా మా­రి­న­ప్ప­టి­కీ దా­ని­ని అప్‌­డే­ట్ చే­య­క­పో­వ­డం వల్ల అనేక మంది అటో­మే­టి­క్‌­గా అన­ర్హు­లు­గా నమో­దు అయ్యా­రు. ని­జ­మైన లబ్ధి­దా­రు­లు తమ సమా­చా­రం సరి­చే­సు­కో­క­పో­వ­డం వల్ల కూడా ఇలా జరి­గిం­ది. ఈ క్ర­మం­లో ప్ర­భు­త్వం మరో ము­ఖ్య­మైన ప్ర­క­టన చే­సేం­దు­కు సి­ద్ధం­గా ఉంది. అన్యా­యం­గా కా­ర్డు రద్దై­న­ట్టు­గా భా­విం­చే వ్య­క్తు­లు స్థా­నిక తహ­సీ­ల్దా­ర్ కా­ర్యా­ల­యా­ల్లో ఫి­ర్యా­దు చేసి తి­రి­గి సరి­చే­సు­కు­నే అవ­కా­శం కల్పిం­చ­నుం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చి త్వ­ర­లో­నే ప్ర­త్యేక మె­కా­ని­జం అమ­లు­లో­కి తీ­సు­కు­రా­నుం­ది. ప్ర­భు­త్వం తర­ఫున మా­ట్లా­డు­తూ పౌర సర­ఫ­రాల శాఖ ఉన్న­తా­ధి­కా­రు­లు, “అర్హ­త­ల­తో ని­జ­మైన లబ్ధి­దా­రు­ల­కే ని­ధు­లు, రే­ష­న్ అం­దా­ల­ని మా లక్ష్యం. పే­ద­వా­రి రే­ష­న్‌­ను అప­హ­రి­స్తూ వస్తు­న్న అర్హత లేని కా­ర్డు­ల­ను తొ­ల­గిం­చేం­దు­కు ఈ చర్య­లు అవ­స­రం అయిం­ది” అన్నా­రు. భవి­ష్య­త్తు­లో ఆధా­ర్ ఆధా­రిత ధృ­వీ­క­రణ, ఫేస్ రి­క­గ్ని­ష­న్ టె­క్నా­ల­జీ వా­డ­కం పెం­చి, రే­ష­న్ పం­పి­ణీ వ్య­వ­స్థ­ను మరింత పా­ర­ద­ర్శ­కం­గా మా­ర్చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. ఈ చర్యల వల్ల ప్ర­భు­త్వం ఖర్చు­ల­ను తగ్గిం­చ­డం­తో పాటు, అర్హు­లైన ప్ర­తి ఒక్క­రి­కి న్యా­యం జరి­గే­లా చూ­డ­వ­చ్చ­ని వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. అదే సమ­యం­లో అప్ర­మ­త్తత అవ­స­ర­మ­ని సూ­చి­స్తు­న్నా­రు. ని­జ­మైన లబ్ధి­దా­రు­లు తప్పి­దం­గా రే­ష­న్ కో­ల్పో­కుం­డా అధి­కార యం­త్రాం­గం మరింత జా­గ్ర­త్త వహిం­చా­ల­ని ప్ర­జ­లు కో­రు­తు­న్నా­రు.

Tags:    

Similar News