తెలంగాణలో కొత్తగా 7,994 కేసులు, 58 మంది మృతి

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 7 వేల 994 కేసులు నమోదవగా.. 58 మంది మృత్యువాత పడ్డారు.

Update: 2021-04-29 05:14 GMT

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 7 వేల 994 కేసులు నమోదవగా.. 58 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 16 వందల 30 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 4 లక్షల 27 వేల 960 కి చేరాయి. తెలంగాణలో ప్రస్తుతం 76 వేల 060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 2 వేల 208 మంది మృతి చెందారు.

Tags:    

Similar News