టీఆర్‌ఎస్‌ తుగ్లక్‌ పార్టీ, ఎంఐఎం ఓ తాలిబన్‌ పార్టీ : సంజయ్‌

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు వచ్చాయనే సర్కార్‌ దళిత బంధు ప్రకటించిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Update: 2021-09-09 11:36 GMT

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు వచ్చాయనే సర్కార్‌ దళిత బంధు ప్రకటించిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఓ తుగ్లక్‌ పార్టీ అన్న సంజయ్‌.. ఎంఐఎం ఓ తాలిబన్‌ పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ జయంతి, వర్ధంతిలకు రాని సీఎం కేసీఆర్‌ను దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇక కేసీఆర్‌ ఢిల్లీలో ఉన్నా.. ఇక్కడ ఉన్నా చేసిందేమీ లేదన్నారు.

Tags:    

Similar News