GHMC మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయం

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయించుకుంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు. ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు.

Update: 2021-02-09 16:00 GMT

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయించుకుంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు. ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, MLA రాజాసింగ్‌ ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. ఏకపక్షంగా మేయర్ పీఠాన్ని TRSకు అప్పచెప్పడం సరికాదనే ఉద్దేశంతోనే తాము పోటీలో నిలుస్తున్నట్టు BJP నేతలు చెప్పారు. రేపు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లతో BJP ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. GHMC మేయర్ ఎన్నిక వ్యూహంపై చర్చించేందుకు.. ఇవాళ గ్రేటర్ నేతలంతా ఓ హోటల్‌లో సమావేశం అయ్యారు. 

Tags:    

Similar News