జ్యోతుల నెహ్రూని పరామర్శించిన చంద్రబాబు

Chandrababu: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు నాయుడు పరామర్శించారు.;

Update: 2021-08-27 15:15 GMT

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో.. చికిత్స పొందుతున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు. నెహ్రూకి మెరుగైన సేవలు అందించి.. ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించారు.



Tags:    

Similar News