రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌ సమావేశం వాయిదా

రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్‌ సమీక్ష వాయిదా పడింది.

Update: 2020-12-19 13:32 GMT

తెలంగాణలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు (Land Registration)  కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో (Dharani Portal ) మార్పులు చేర్పులు పూర్తయ్యే వరకూ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. సోమవారం నుంచి 'కార్డ్‌' పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అటు, రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్‌ సమీక్ష ఆదివారంకి వాయిదా పడింది.

Tags:    

Similar News