ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో కాంగ్రెస్ విజయం

Update: 2020-12-04 10:42 GMT

గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను కైవసం చేసుకుంది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్‌ రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత గెలుపొందారు.  

Tags:    

Similar News