ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్..!

కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తానూ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Update: 2021-03-23 10:10 GMT

కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తానూ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ల సలహాలతో ఐసోలేషన్ కు వెళ్లానని, గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవాళ్లు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 


Tags:    

Similar News