tg: తెలంగాణలో కొత్తగా ఐదు పీజీ వైద్య కళాశాలలు

Update: 2025-06-29 04:30 GMT

తె­లం­గాణ రా­ష్ట్రం­లో కొ­త్త­గా పీజీ వై­ద్య కళా­శా­ల­లు ఏర్పా­టు కా­ను­న్నా­యి. పూ­ర్తి­గా పో­స్ట్ గ్రా­డ్యు­యే­ష­న్ వి­ద్యా­ర్థు­లు ఉండే వి­ధం­గా మె­డి­క­ల్ కా­లే­జీ­లో ఏర్పా­టు­కు నే­ష­న­ల్ మె­డి­క­ల్ కమి­ష­న్ అను­మ­తి ఇచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. దీ­ని­వ­ల్ల స్పె­షా­లి­టీ డా­క్ట­ర్ల కొరత తీ­ర­డ­మే కా­కుం­డా ఆయా ప్రాం­తా­ల్లో 200 పడ­క­ల­తో ఉన్న ఆసు­ప­త్రు­లు పీజీ కో­ర్సుల కోసం బో­ధ­నా­స్ప­త్రు­లు­గా మా­ర­ను­న్నా­యి. పీజీ కో­ర్సు కు సం­బం­ధిం­చి 1:4 ని­ష్ప­త్తి­లో వై­ద్య వి­ద్య సీ­ట్ల కొరత ఉంది. దీ­ని­ని అధి­గ­మిం­చ­డా­ని­కి ప్ర­ధాన ప్రాం­తా­లైన కిం­గ్ కోఠి, బా­న్సు­వాడ, పె­ద్ద­ప­ల్లి, భద్రా­చ­లం, మి­ర్యా­ల­గూడ ప్రాం­తా­ల్లో పీజీ కా­లే­జీ­లు ఏర్పా­టు కా­ను­న్నా­యి. ఇటీ­వల హై­ద­రా­బా­ద్ పర్య­ట­న­కు వచ్చిన జా­తీయ మె­డి­క­ల్ కమి­ష­న్ చై­ర్మ­న్ డా­క్ట­ర్ గం­గా­ధ­ర్‌­తో ఇదే వి­ష­యం­పై ప్ర­త్యే­కం­గా వై­ద్య ఆరో­గ్య­శాఖ మం­త్రి దా­మో­దర రా­జ­న­ర్సింహ చర్చిం­చా­రు. పీజీ వై­ద్యుల కా­లే­జీ ఏర్పా­టు­కు మా­ర్గం సు­గ­మం అయి­న­ట్టు సమా­చా­రం. తె­లం­గాణ రా­ష్ట్రం ఏర్ప­డే నా­టి­కి గాం­ధీ, ఉస్మా­ని­యా, కా­క­తీయ మె­డి­క­ల్ కా­లే­జీ, ఆది­లా­బా­ద్ రి­మ్స్, ని­జా­మా­బా­ద్ మె­డి­క­ల్ ఐదు కా­లే­జీ­లు మా­త్ర­మే అం­దు­బా­టు­లో ఉం­డే­వి. పదే­ళ్ల కిం­దట 2016­లో మహ­బూ­బ్ నగర్, సి­ద్ది­పే­ట­ల్లో కళా­శా­ల­లు ఏర్పా­టు చే­సిం­ది.

Tags:    

Similar News