జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఏఎస్రావు నగర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. ఆది నుంచి లీడింగ్లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు.