కాంగ్రెస్‌ ఖాతాలో ఏఎస్‌ రావు నగర్‌

Update: 2020-12-04 09:00 GMT

కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టి ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌లో విజయం సాధించింది. ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. అలాగే బోరబండలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ విజయం సాధించారు.

Tags:    

Similar News