గ్రేటర్ ఫలితాల్లో ఘన విజయం సాధిస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రస్తుత ట్రెండ్స్ను బట్టి చూస్తే బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు ప్రభావం.. గ్రేటర్ ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందున్నారు అరవింద్.