గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురుతుంది : ఎమ్మెల్సీ కవిత

Update: 2020-12-04 05:58 GMT

ఈ సారి కూడా గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ పనితీరుతో నగరవాసులు మరోసారి టీఆర్ఎస్‌కు పట్టంకడతారన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అదే వెల్లడించాయిని కవిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News