బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
మూడో అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.;
మూడో అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదించగా, మాజీ మంత్రులు టీ శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.