Madhusudana chary : నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి..!

Madhusudhana Chary : నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ తమిళిసై నియమించారు.

Update: 2021-11-19 05:59 GMT

Madhusudhana Chary : నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ తమిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇటీవల ఆయన్ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నియమించడంతో మొదట చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవికి మధుసూదనాచారి పేరు సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన పంపడంతో గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News