Bandi Sanjay On KCR : ఆ ఒప్పందాలు తప్పని నిరూపిస్తే.. శ్రీశైలం డ్యామ్‌లో దూకి చనిపోతా..!

Bandi Sanjay On KCR : కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్... ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండిసంజయ్.;

Update: 2021-07-06 09:00 GMT

Bandi Sanjay On KCR : కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్... ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండిసంజయ్. ఏపీతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలు తప్పని నిరూపిస్తే, శ్రీశైలం డ్యామ్‌లో దూకి చనిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందాలు నిజమే అని తేలితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి...పొర్లు దండాలు పెడుతూ ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ మొదటి నుంచి తెలంగాణకు అన్యాయమే చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.

Tags:    

Similar News