సెంచరీకి చేరిన ఉల్లి ధరలు

Update: 2020-10-22 13:18 GMT

ఉల్లి మళ్ళీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. వారం రోజుల క్రితం కిలో 20 రూపాయలు ఉన్న ఉల్లి.. ఇప్పుడు సెంచరీకి చేరింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడంతో.. మలక్‌పేట మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో రావడం లేదు.. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూల్, మహబూబ్ నగర్ నుంచి తక్కువగానే ఉల్లి వస్తోంది.. దీంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.

Tags:    

Similar News