గ్రామస్తుల కళ్లముందే ఐదు కుందేళ్లను మింగేసిన కొండచిలువ

Update: 2020-10-16 10:00 GMT

భారీ వర్షాలతో అడవుల్లోని జంతువులు, పాములు ఇళ్లలోకివస్తూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనిలో భాగంగా నల్గొండజిల్లా పెద్దాపురం మండలం చలకుర్తి గ్రామంలో ఓ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలోని కుందేళ్ల ఫామ్‌లోకి వెళ్లిన కొండచిలువ.. అందులోని ఐదు కుందేళ్లను వారి కళ్లముందే మింగేసింది. మరింత ఆందోళనకుగురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు అధికారులు అక్కడికి చేరుకొని కొండచిలువను నిర్బంధించారు.


Tags:    

Similar News