Telangana : టీకా రెండో డోసు రేపు కూడా బంద్‌..!

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కోవార్టిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2021-05-16 16:18 GMT

 తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కోవార్టిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు టీకా వాయిదా వేయగా.. కొవార్టిన్ టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషనను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామంది. కాగా తెలంగాణలో శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News