ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!

శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.;

Update: 2021-08-29 11:30 GMT

ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వాణిదేవికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News