Tamilisai Soundararajan : చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan : దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.

Update: 2021-11-04 06:30 GMT

Tamilisai Soundararajan : దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై. ఆలయ అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేశారు. దీపావళి పురస్కరించుకొని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tags:    

Similar News