జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. 90 మందితో తొలిజాబితాను ప్రకటించింది. నల్లకుంట డివిజన్కు బి. కవిత, కాచీగూడ రమ్యకుమారి, గోల్నాక మామిడాల అరుణ, అంబర్పేట పరుశురాం, బాగ్ అంబర్పేట ఎన్. రాధిక, లంగర్హౌస్ బి. సుధారాణి, గోల్కండ సరోజినీదేవిని అభ్యర్ధలుగా ఖరారు చేసింది.