Chandrababu: సి.నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
Chandrababu : ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Chandrababu : ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నరసింహారావు భార్య జ్యోతి, కుమారుడు హర్షకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం నరసింహారావు కన్నుమూశారు. హైదరాబాద్లోని నరసింహారావు నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.