మంత్రి కేటీఆర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. !

శాసనసభ బ్రేక్ సమయంలో కేటీఆర్ కలిసిన గంటా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Update: 2021-03-20 08:52 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కలిశారు. శాసనసభ బ్రేక్ సమయంలో కేటీఆర్ కలిసిన గంటా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి ఓ బృందంగా వైజాగ్ వస్తామని గంటాకు కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News